ఏషియ‌న్ మ‌స్క్యూలో స్కెలిట‌ల్ సొసైటీ అధ్య‌క్షునిగా ప్ర‌ముఖ రేడియాల‌జిస్టు డాక్ట‌ర్ వి.ఎన్‌.వ‌రప్ర‌సాద్

ఏషియ‌న్ మ‌స్క్యూలో స్కెలిట‌ల్ సొసైటీ అధ్య‌క్షునిగా ప్ర‌ముఖ రేడియాల‌జిస్టు డాక్ట‌ర్ వి.ఎన్‌.వ‌రప్ర‌సాద్ ఇటీవ‌ల సింగ‌పూర్‌లో జ‌రిగిన 27వ వార్షిక స‌మావేశంలో బాధ్య‌త‌లు స్వీక‌రణ‌ అభినందించిన వ‌ర ప్ర‌సాద్ మిత్రులు, శ్రేయోభిలాషులు విజ‌య‌వాడ‌:- ఏషియ‌న్ మ‌స్క్యూలో స్కెలిట‌ల్ సొసైటీ అధ్య‌క్షునిగా ప్ర‌ముఖ రేడియాల‌జిస్టు డాక్ట‌ర్ వి.ఎన్‌. వ‌రప్ర‌సాద్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం శుభ‌ప‌రిణామం అని ప‌లువురు వ‌క్త‌లు ప్ర‌శంసించారు. డాక్ట‌ర్ వేమూరి నాగ వ‌రప్ర‌సాద్ ఏషియ‌న్ మ‌స్క్యూలో స్కెలిట‌ల్ సొసైటీ నూతన అధ్య‌క్షునిగా నియామ‌కం కావ‌డం, బాధ్య‌త‌లు స్వీక‌రించిన…

Read More

పడిలేచిన కెరటం పవన్ కళ్యాణ్ !

పడిలేచిన కెరటం పవన్ కళ్యాణ్ కొన్నేళ్ల క్రితం వరకు చిరంజీవి తమ్ముడు కళ్యాణ్ బాబుగానే అభిమానులకు తెలుసుఎప్పుడైతే సినీ ప్రయాణం మొదలుపెట్టాడో అప్పుడే మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ అని అభిమానులు చెప్పుకోవడం మొదలుపెట్టారు చిరంజీవితో పోలిస్తే పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు తక్కువేఆ సినిమాల్లో బ్లాక్ బస్టర్ అయినవి కూడా తక్కువే కానీ అతడిలో ఏదో పవర్ ఉందిఆ పవరే అశేషమైన అభిమానులను ఆయనకు సంపాదించిపెట్టింది అతడి డైలాగులకు , అతడి స్టెప్పులకు థియేటర్లలో పూనకాలు…

Read More

షుగర్ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదు..అధునాతన చికిత్సలతో మధుమేహ వ్యాధిగ్రస్తుల జీవితాల్లో కొత్త వెలుగులు!

విజయవాడ: మధుమేహ వైద్యం అత్యంత ఆధునికతను సంతరించుకుందని, షుగర్ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదని ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్, యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ యలమంచి సదాశివరావు అన్నారు. యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డయాబ్ ఎండో కాన్ 2025 సదస్సు నిర్వహించారు. లబ్బీపేటలోని హోటల్ జీఆర్టీ గ్రాండ్ నందు ఆదివారం జరిగిన ఈ సదస్సులో డాక్టర్ సదాశివరావు ప్రసంగిస్తూ” అధునాతన చికిత్సలతో మధుమేహ వ్యాధిగ్రస్తుల జీవితాల్లో…

Read More

మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. త్వరలో ఇన్సులిన్ ఇంజెక్షన్ల బాధ నుంచి విముక్తి లభించనుంది!

ఇన్సులిన్ ఇంజెక్షన్లకు వీడ్కోలుత్వరలో అందుబాటులోకి ఇన్సులిన్ ఇన్హేలర్లుప్రఖ్యాత డయాబెటాలజిస్ట్, యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ యలమంచి సదాశివరావుమధుమేహ చికిత్సల్లో ఆధునిక ఆవిష్కరణలపై చర్చించేందుకు డయాబ్ ఎండో కాన్ 2025 సదస్సుయలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక కార్యక్రమంసదస్సుకు హాజరుకానున్న వివిధ రాష్ట్రాల వైద్య ప్రముఖులు.. 500 మంది ప్రతినిధులుడాక్టర్ అమర్ పాల్ సింగ్ కు గోల్డ్ మెడల్ ప్రదానం విజయవాడ: మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. త్వరలో ఇన్సులిన్ ఇంజెక్షన్ల బాధ నుంచి…

Read More

ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే .. ఇదేలే .. – అన్నదమ్ముల అనుబంధం !

ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే .. ఇదేలే .. – అన్నదమ్ముల అనుబంధం ! ఆగస్టు 15 న సూపర్ సిక్స్ లో ఒకటైన స్త్రీ శక్తి పధకంలో భాగంగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రారంభం అయ్యింది ఈ పధకాన్ని ప్రారంభిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , నారా లోకేష్ లు ఉండవల్లి నుంచి విజయవాడ బస్ స్టాండ్ వరకు బస్సులో…

Read More

బెజవాడ యునైటెడ్ కాలేజీలో ఈగిల్ !

డ్రగ్స్ జోలికెళ్లొద్దు విజయవాడ: విద్యార్థులు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన దిశగా అడుగులేయాలని ఈగల్ అధిపతి, ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. యునైటెడ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల స్వాగత కార్యక్రమాన్ని ‘సంయుక్త’ పేరుతో బుధవారం నిర్వహించారు. గవర్నరుపేట మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐజీ ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ ప్రతిజ్ఞ…

Read More

కస్టమర్లకు, డ్రైవర్లకు లాభదాయకంగా విజయవాడలో రైడ్ఇట్ యాప్ ప్రారంభం !

కస్టమర్లకు, డ్రైవర్లకు లాభదాయకంగా విజయవాడలో రైడ్ఇట్ యాప్ ప్రారంభం రాష్ట్రంలో నూతన రైడ్ హైరింగ్ యాప్ డ్రైవర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఫీచర్లు మరే ప్లాట్ ఫార్మ్ లో లేని విధంగా పెట్ ఫ్రెండ్లీ రైడ్ సదుపాయం విజయ హాస్పిటల్స్ సౌజన్యంతో డ్రైవర్ల కోసం హెల్త్ కార్డులు రైడ్ సమయంలో ఎదురయ్యే వివాదాల పరిష్కారానికి డ్రైవర్లకు లీగల్ సహాయం స్కూల్ పిల్లల కోసం వ్యక్తిగత రైడ్ సౌకర్యం ⁠విజయవాడతో పాటు మరిన్ని నగరాలకు త్వరలోనే రైడ్ఇట్…

Read More

ప్రజల్లో పఠానాసక్తిని పెంపొందించేందుకు చిన్నారుల ఆధ్వర్యంలో ఏర్పడిన ‘పేజ్ క్లబ్’ అద్వితీయ కార్యక్రమం !

ప్రజల్లో పఠానాసక్తిని పెంపొందించేందుకు చిన్నారుల ఆధ్వర్యంలో ఏర్పడిన ‘పేజ్ క్లబ్’ అద్వితీయ కార్యక్రమంపుస్తక పట్నంలో ఆబాలగోపాలంవందలాది మందిని ఒక్కచోట చేర్చి పుస్తకం పట్టించిన చిన్నారుల మహా సంకల్పంఫన్ టైమ్స్ క్లబ్ వేదికగా సామూహిక పుస్తక పఠన వేడుకపేజ్ క్లబ్ పుస్తక పఠనోద్యమానికి అభినందనల వెల్లువ విజయవాడ, 03 ఆగస్టు 2025: విజ్ఞాన సముపార్జనతో పాటు, మనో వికాసానికి పుస్తక పఠనం ఎంతో అవసరం.డిజిటల్ ప్రపంచం రాకముందు పుస్తకపఠనం ఓ వెలుగు వెలిగింది కానీ నేటి డిజిటల్ యుగంలో…

Read More

మీరు గమనించారా ? ఈ మధ్య బాబుగారు సోషల్ మీడియాలో ఆక్టివ్ ఉంటున్నరు !

మీరు గమనించారా ? ఈ మధ్య బాబుగారు సోషల్ మీడియాలో ఆక్టివ్ ఉంటున్నరు ! విభజిత ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటున్నారు గతంతో పోలిస్తే ప్రచారంలో కూడా వినూత్న శైలి అవలంబిస్తున్నారు ఈ రోజుల్లో ప్రతి పార్టీకి సోషల్ మీడియా వింగ్ ఉంది అనేది అందరికీ తెలిసిందే పార్టీ ప్రచార కార్యక్రమాలకు గానీ , ప్రభుత్వ పధకాల ప్రచారానికి గానీ ప్రతి ఒక్కరూ…

Read More

ఇండియన్ నెఫ్రాలజీ సొసైటీ సదరన్ చాప్టర్ 44వ వార్షిక సదస్సు నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ నందు శుక్రవారం ప్రారంభమైంది !

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలిఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలిఇండియన్ నెఫ్రాలజీ సొసైటీ సదరన్ చాప్టర్ వార్షిక సదస్సు ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ఎస్ఎస్ కన్వెన్షన్ లో మూడు రోజుల సదస్సు ప్రారంభందక్షిణాది రాష్ట్రాల నుంచి 600 మంది ప్రతినిధులు హాజరు విజయవాడ: ఆధునిక వైద్య విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ అన్నారు. ఇండియన్ నెఫ్రాలజీ సొసైటీ సదరన్…

Read More
error: Content is protected !!