ఆటలో వార్ వన్ సైడ్ అయితే థ్రిల్ ఉండదుహోరాహోరీ పోరాడి గెలిస్తే వచ్చే కిక్ వేరు నిన్న(మార్చి 5 ) ముంబై వాంఖడే స్టేడియంలో ఇండియా , ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన టి 20 ప్రపంచ కప్ సెమి ఫైనల్స్ అటువంటి ఉత్కంఠతనే రేపింది ఇందులో ఏ జట్టునూ తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు ఇంగ్లాండ్ టీమ్ లో చూస్తే మైదానంలో చిచ్చరపిడుగుల్లా చెలరేగిపోయే ఓపెనర్స్ ఉన్నారు ఇటువైపు ఇండియా టీమ్ చూస్తే…