2020 లో అంజామ్ పథిర అనే మలయాళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో రిలీజ్ అయి బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టుకుంది . ఈ సినిమా భారీ బడ్జెట్ తో తీసారా ? అంటే అదీ లేదు . సింపుల్ బడ్జెట్ తోనే సినిమాని పూర్తి చేసి థియేటర్లలో రిలీజ్ చేసారు . అయినా పెట్టిన బడ్జెట్ కి రెండింతలు లాభాలు సంపాదించిపెట్టింది . అలా అని ఈ సినిమాలో భారీ తారాగణం కూడా లేరు ….