ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ లో భాగంగా ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా చట్టబద్ధ హక్కులను కల్పిస్తూ లోక్ సభలో చర్చ జరుగుతున్న వేళ నిన్న వైసీపీ నాయకుడు జగన్ లేవనెత్తిన ప్లాన్ బి మావిగన్ ఆలోచన సోషల్ మీడియాని కుదిపేసింది జగన్ మావిగన్ ఆలోచనకు అనుకూలంగా వైసీపీ సోషల్ మీడియా పోస్టులు పెడితే, వ్యతిరేకంగా , హేళనగా టీడీపీ సోషల్ మీడియా పోస్టులు పెట్టింది ఇరువర్గాలు ఎవరి వాదనను వారు సమర్థించుకున్నారు సరే, పార్టీ అభిమానులు…