‘ నాన్నా ! త్వరలో ఉద్యోగం మానేసి నీ దగ్గరే ఉంటా ‘ అని మాటిచ్చిన కొడుకు అంతలోనే ఇలా .. ? కన్నీరుమున్నీరు అవుతున్న విమానం పైలట్ కెప్టెన్ సుమిత్ తండ్రి !

గురువారం మధ్యాహ్నం గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన A 1171 విమానం ప్రమాదానికి గురై కూలిపోయిన  సంగతి తెలిసిందే ఈ దుర్ఘటనలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడగా మిగిలిన అందరూ మరణించారు వారిలో విమానం పైలట్ కెప్టెన్ సుమిత్ సభర్వాల్ కూడా ఉన్నారు అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎటు చూసినా కన్నీటి వెతలే  కనిపిస్తున్నాయి ఆసుపత్రుల చుట్టూ  తిరుగుతున్న బంధువుల వేదనలు .. రోదనలు మిన్నంటుతున్నాయి కనీసం తమ వారి ఆఖరి చూపుకు…

Read More

అవును .. వాళ్లిద్దరూ మృత్యువును జయించారు .. అహ్మదాబాద్ విమాన ప్రమాద దుర్ఘటనలో ఒకరు నిమిషాల్లో , మరొకరు సెకన్లలో ప్రాణాలతో బయటపడ్డారు !

నిన్న జరిగిన అహ్మదాబాద్  ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రయాణీకులు అందరూ మరణించగా ఇద్దరు మాత్రం చావు అంచులదాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు గుజరాత్ కు చెందిన 30 ఏళ్ళ భూమిక చౌహాన్ ఇదే విమానంలో లండన్ వెళ్లాల్సి ఉంది .. ఈమె సొంత ఊరు గుజరాత్ దగ్గరలోని అంకాళేశ్వర్ పెళ్లయి రెండేళ్లు అయ్యింది లండన్ లో చదువుకుంటూ అక్కడే  పార్ట్ టైం జాబ్ చేస్తుంది .. సెలవలు దొరకడంతో ఇండియా వచ్చి నెలన్నరగా సొంత ఊరు…

Read More

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి పక్షి ఢీ కొట్టడమే కారణమా ? పైలట్ మేడే కాల్ ద్వారా ప్రమాద ఘంటికను ముందే అధికారులకు చేరవేసే ప్రయత్నం చేశాడా ? అసలు మేడే కాల్ అంటే ఏంటి ?

గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా A I 171 విమానం టేకాఫ్ అయినా కొద్దీ క్షణాలకే కూలిపోయి అందులో ఉన్న 241 మంది ప్రయాణీకులతో పాటు 12 మంది విమాన సిబ్బంది కూడా దుర్మరణం పాలయ్యారు దుర్మరణం పాలయిన ప్రయాణీకులలో  రెండు సార్లు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన  గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటా…

Read More

నెరవేరిన చిరకాల స్వప్నం..

ఎప్పుడో 140 సంవత్సరాల క్రితమే జమ్మూ కాశ్మీర్ డోగ్రా రాజు మహారాజా ప్రతాప్ సింగ్ తలపెట్టిన లక్ష్యం ఇన్నేళ్లకు నెరవేరింది జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలో చినాబ్, అంజిఖాడ్ రైల్వే వంతెనలను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు . ఈ వంతెనల ప్రారంభంతో భారతీయుల చిరకాల స్వప్నం నెరవేరిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ రెండు వంతెనలు జమ్మూ కాశ్మీర్ లోని ఉధంపూర్ – శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్ లో…

Read More

అనుబంధాలు..

అనుబంధాలు ఇద్దరు మనుషుల మధ్య ఆత్మీయానుబంధం ఏర్పడటానికి రక్త సంబంధమే ఉండాల్సిన అవసరం లేదు.. కొన్ని అనుబంధాలు వీటికి అతీతంగా పుట్టుకొస్తాయి..అలాంటి అనుబంధం కథే ఈ కథ కాని నిజం..నా స్వీయానుభవం !! ” విజయవాడ వచ్చింది దిగండి ..దిగండి..” అని డ్రైవర్ పెట్టిన కేకకు మెలుకువ వచ్చి టైం చూసుకున్నా..మార్నింగ్ ఫైవ్ అవుతుంది ! హైద్రాబాద్ నుంచి విజయవాడకు బస్ లో ట్రావెల్ చేస్తే గమ్మత్తేమిటంటే రాత్రి 11 గంటలకు బస్ బయలుదేరినా ఒంటిగంటకు బయలుదేరినా…

Read More
error: Content is protected !!