Home » జాతీయం » Page 2

ప్రోటోకాల్ పక్కనబెట్టి ఇరుముడి తలనబెట్టుకుని సామాన్య భక్తురాలి మాదిరి శబరిమల 18 మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!

కేరళలోని శబరిమల లో అయ్యప్ప స్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం దర్శించుకున్నారు మన దేశ చరిత్రలో ఒక మహిళా రాష్ట్రపతి శబరిమల ను దర్శించుకోవడం ఇదే మొదటిసారి అత్యున్నత పదవిలో ఉండి కూడా ఆమె ప్రోటోకాల్ ను పక్కనబెట్టి ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ మాల ధరించి ఇరుముడిని తలనబెట్టుకుని 18 మెట్లు ఎక్కి స్వామి వారి దర్శనం చేసుకున్నారు 67 ఏళ్ళ వయసులోనూ ద్రౌపది ముర్ము భక్తి శ్రద్దలతో ఆలయ విశ్వాసాలను గౌరవిస్తూ నడుచుకుంటూ వెళ్లి…

Read More

తమిళ హీరో విజయ్ దగ్గరున్న అన్ని వాహనాల నెంబర్ ఒక్కటే ( 0277) . అయితే ఈ నెంబర్ వెనుక ఎవరికీ తెలియని ఒక కన్నీటి కథ ఉంది !

తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా లక్షలాది అభిమానులను సంపాదించుకున్న తలపతి విజయ్ ఇప్పుడు తన రాజకీయ జీవితంతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఆయన “తమిళగ వెట్రి కళగం” అనే రాజకీయ పార్టీని ప్రారంభించి, రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే . రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టడానికి తాను సినిమా నుండి రిటైర్ అవుతున్నానని, ‘జన నాయగన్’ తన చివరి చిత్రం అని కూడా ఆయన ప్రకటించారు. అయితే విజయ్ తన కార్ల…

Read More

రాహుల్ జీ .. మీరు త్వరగా పెళ్లి చేసుకోండి.. నాకు మీ పెళ్లి ఆర్డర్ కావాలి – ఢిల్లీ స్వీట్ షాప్ యజమాని

దీపావళి సందర్భంగా స్వీట్లు కొనుక్కోవడానికి లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఓల్డ్ ఢిల్లీలోని ఐకానిక్ ఘంటేవాలా స్వీట్ షాపును సందర్శించారు రాహుల్ గాంధీకి సాదర స్వాగతం పలికిన స్వీట్ షాప్ యజమాని సుశాంత్ జైన్ మాట్లాడుతూ, రాహుల్ జీ మీ పెళ్లి కోసం మేమంతా వేచి ఉన్నామని, ఆ వేడుకలలో మిఠాయి ఆర్డర్‌ను పొందాలని ఎదురు చూస్తున్నట్టు ఆయనతో చెప్పారు. తన తలితండ్రుల పెళ్ళికి స్వీట్లు ఆర్డర్ ఇచ్చిన ఇదే షాప్ కు రాహుల్…

Read More

ఎవరీ హర్ష్ సంఘవి ? పిన్న వయసులోనే మోడీ నమ్మకస్తుడిగా ఎలా ఎదిగాడు ? గుజరాత్ అమిత్ షా అనే పేరు ఎలా వచ్చింది ?

గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠభరితమైన కెరీర్‌కు స్పష్టమైన ఉదాహరణగా నిలిచాడు హర్ష సంఘవి . ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోంమంత్రి అమిత్ షాలకు అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకోవడంతో కేవలం 40 సంవత్సరాల వయస్సులో, సంఘవి గుజరాత్ రాష్ట్ర హోంమంత్రి గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు . గతంలో అమిత్ షా మరియు ప్రదీప్‌సిన్హ్ జడేజా వంటి పార్టీ పెద్దలు ఈ పదవిని చేపట్టారు. సంఘవి రాజకీయ జీవితం చాలా వేగంగా ఎదిగింది…

Read More

కాంతారా రిషబ్ శెట్టి అమితాబ్ బచ్చన్ కు ఓ గిఫ్ట్ ఇచ్చాడు.. ఆ గిఫ్ట్ అందుకున్న అమితాబ్ ఏమన్నాడో తెలుసా ?

నటుడు మరియు దర్శకుడు రిషబ్ శెట్టి తన సినిమా కాంతారా చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ అయి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతో పాన్-ఇండియా స్టార్ అయ్యాడు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి వర్ధమాన సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతిలో పోటీదారుగా కనిపించాడు. ఇందుకు సంబంధించి KBC నిర్వాహకులు ప్రోమోని రిలీజ్ చేసారు . ఈ షోకి రిషబ్ శెట్టి సాంప్రదాయక ధోతిలో వచ్చాడు . షోకి రావడంతోనే రిషబ్…

Read More

ఒకే ఒక్క పొరపాటు నిర్ణయం తీసుకుని ఇందిర తన జీవితాన్నే కోల్పోయారు ! – చిదంబరం

1984 లో ఆపరేషన్ బ్లూ స్టార్‌ పేరిట స్వర్ణ దేవాలయంలో సైనిక చర్య తీసుకోవాలనే నిర్ణయం తీసుకుని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పొరపాటు చేసారని మాజీ హోమ్ మంత్రి , కాంగ్రెస్ ఎంపీ చిదంబరం సంచలన వాఖ్యలు చేసారు . అంతేకాదు స్వర్ణ దేవాలయంలో సైనిక చర్య “తప్పు నిర్ణయం” అని అభివర్ణించారు. ఆ “తప్పు నిర్ణయంతో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ తన జీవితాన్ని ఫణంగా పెట్టాల్సివచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఖుష్వంత్ సింగ్ సాహిత్య…

Read More

స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసినందుకు టీచర్ను సస్పెండ్ చేసారు .. సరే .. ఆ సస్పెన్షన్ ఆర్డర్లో విద్యాశాఖ అధికారులు కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసారు.. విచిత్రమైన కేసు !

స్పెల్లింగ్ మిస్టేకులతో కూడిన చెక్కు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో ఒక టీచర్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. రాష్ట్ర విద్యా శాఖ వెంటనే స్పందించి ఈ తప్పులను “తీవ్రమైనది మరియు ఆమోదయోగ్యం కానిది” అని పేర్కొంటూ ఆయన్ని వివరణ కోరింది. అట్టర్ సింగ్ అనే ఉపాధ్యాయుడు తాను పనిచేసిన రోన్‌హాట్‌లోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ జారీ చేసిన రూ.7,616 చెక్కుపై సంతకం చేసినట్లు తెలుస్తుంది సంఖ్యా విలువ Rs…

Read More

విశ్వనాథ వారు – ఆసనాలు !

-పేరాల బాలకృష్ణ విశ్వనాథ వారు భోజన ప్రియులే కానీ ఎప్పుడూ తమ ఆరోగ్యం విషయంలో ఎక్కడా అశ్రద్ధ లేదు. ఆనాడు పొద్దున నేను అమ్మమ్మగారికి మాఇంట్లో కాసిన దొండకాయలిద్దామని వెళ్ళా… వరెండా దాటి మధ్య గదిలోకి వచ్చేసరికి, ఆ పక్క గదిలోంచి … అది తాతగారి పడగ్గది …. గట్టిగా బుస కొడుతున్న శబ్దం వినిపించి భయ భయంగా దగ్గరకేసున్న ఆ తలుపు నెమ్మదిగా తోసా…. అంతే ఒక్కసారిగా ఉలిక్కిపడి అమ్మమ్మ దగ్గరకు పరిగెత్తా ” అమ్మమ్మా!…

Read More

ఆపరేషన్ సింధూర్ 2. 0 అంటూ మొదలుపెడితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ను ఉంచాలా ? లేదా ? అని మేము ఆలోచించాల్సి ఉంటుంది – ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది

పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలు ఆపకపోతే భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ 1.0లో ఉన్నంత సంయమనం పాటించదని, భవిష్యత్తులో సింధూర్ 2. 0 అంటూ మొదలుపెడితే ఇస్లామాబాద్ భౌగోళికంగా ప్రపంచ పటంలో ఉంచాలా ? లేదా ? అని ఆలోచించాల్సి వస్తుంది” అని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం పాకిస్తాన్‌ను హెచ్చరించారు. విలేకరులతో మాట్లాడుతూ, ద్వివేది ఇలా అన్నారు: “పాకిస్తాన్ భౌగోళికంగా ఉండాలనుకుంటే, అది రాష్ట్ర ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఆపాలి . లేకపోతె మా…

Read More

రోహిత్ శర్మ భార్య రితిక ఇచ్చిన సలహానే నేను ఆసియా కప్ క్రికెట్లో పాటించాను – క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్ -ఇంతకీ ఆమె ఇచ్చిన సలహా ఏంటి ?

2025 ఆసియా క్రికెట్ కప్ బరిలోకి దిగేముందు రోహిత్ శర్మ భార్య రితిక తనకు కొన్ని సలహాలు ఇచ్చిందని క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పారు ఆమె సలహాతోనే పాకిస్తాన్ తో మ్యాచులు ఆడేటప్పుడు అంత వత్తిడిలోనూ ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకోగలిగానని ఆయన చెప్పారు మ్యాచులు ఆడేటప్పుడు స్మార్ట్ ఫోన్ లో ఉన్న సోషల్ మీడియా యాప్స్ అన్నీ డీ ఆక్టివేట్ చేసుకోమని రితిక నాకు సలహా ఇచ్చిందిరోహిత్ శర్మ కూడా ఇదే విధానాన్ని ఫాలో అవుతాడని ఆమె…

Read More