ముంబైలో లెజెండరీ సింగర్ ఇంటిని కొనుక్కుని రెస్టారెంట్ గా మార్చిన విరాట్ కోహ్లీ .. ఈ రెస్టారెంట్లో భోజనం 318 రూపాయలే !
2022 లో విరాట్ కోహ్లీ లెజెండరీ గాయకుడు కిషోర్ కుమార్ ఇంటిని కొనుగోలు చేసి దాన్నే వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్ గా ఆధునీకరించాడుముంబైలో విరాట్ కోహ్లీ సొంతంగా స్థాపించిన ఔట్లెట్లలో ఇది మొదటిది తన అభిమాన గాయకుడి జ్ఞాపకార్థం ఈ రెస్టారెంటుని తీర్చి దిద్ది తక్కువ ధరలలో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాడు ఈ రెస్టారెంట్లో భోజనం కేవలం 318 రూపాయలకే అందిస్తున్నాడు ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన గౌరీ కుంజ్ లో ఉందిఅయినా తన అభిమాన…
