Home » జాతీయం » Page 4

ముంబైలో లెజెండరీ సింగర్ ఇంటిని కొనుక్కుని రెస్టారెంట్ గా మార్చిన విరాట్ కోహ్లీ .. ఈ రెస్టారెంట్లో భోజనం 318 రూపాయలే !

2022 లో విరాట్ కోహ్లీ లెజెండరీ గాయకుడు కిషోర్ కుమార్ ఇంటిని కొనుగోలు చేసి దాన్నే వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్ గా ఆధునీకరించాడుముంబైలో విరాట్ కోహ్లీ సొంతంగా స్థాపించిన ఔట్లెట్లలో ఇది మొదటిది తన అభిమాన గాయకుడి జ్ఞాపకార్థం ఈ రెస్టారెంటుని తీర్చి దిద్ది తక్కువ ధరలలో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాడు ఈ రెస్టారెంట్లో భోజనం కేవలం 318 రూపాయలకే అందిస్తున్నాడు ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన గౌరీ కుంజ్ లో ఉందిఅయినా తన అభిమాన…

Read More

ఓ యాడ్ ఏజెన్సీలో కిందిస్థాయి ఉద్యోగ జీవితం నుంచి 2014 లో లక్షలాదిమందిని కదిలించిన ‘ ఆబ్ కి బార్ మోడీ సర్కార్ ‘ స్లోగన్ వరకు ఎదిగిన పీయూష్ పాండే ప్రస్థానం !

దేశీయ వాణిజ్య ప్రకటనల రంగంలో అత్యంత క్రియేటివ్ యాడ్స్ కు రూపకల్పన చేసి కంపెనీలను , వినియోగదారులను సైతం మెప్పించిన పీయూష్ పాండే శుక్రవారం నాడు తన 70 ఏట మరణించారు ఈయన మరణం దేశ వాణిజ్య రంగాన్ని కదిలించింది ప్రధాని సహా పలువురు మంత్రులు అయన మృతికి సంతాపం ప్రకటించారుబిగ్ బి అమితాబ్ బచ్చన్ అయితే ఏకంగా పీయూష్ అంత్యక్రియలకు వెళ్ళాడు అసలు ఎవరీ పీయూష్ పాండే ? అయన ఎందుకింత పాపులర్ అయ్యారు ?…

Read More

ఇకపై పాకిస్తాన్ , చైనా బోర్డర్లో భారత్ ‘భైరవ్ కమెండోలు’ .. శత్రువులకు దబిడిదిబిడే .. అసలు ఈ భైరవ్ కమెండోలు ఎవరు ? వారి పనేంటి ?

సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో ఒణుకు పుట్టించడానికి భారత సైన్యం కొత్తగా ‘భైరవ్ కమాండోలను ’ రంగంలోకి దింపుతోంది.రక్షణ మంత్రి రాజ్ నాధ్ శుక్రవారం నాడు రాజస్థాన్లోని జైసల్మేర్‌లో ఎలైట్ ఫోర్స్‌ కవాతును పరిశీలించారు గత కొద్ది రోజుల ముందు భారత సైన్యం కొంతమంది సైనికులకు కరడుగట్టిన శిక్షణ ఇచ్చి భైరవ్ కమాండోలు అనే కొత్త ఎలైట్ దళాన్ని ఏర్పాటు చేసింది. సరిహద్దు వెంబడి చొరబాటుదారులను ఎదుర్కోవడానికి మరియు శత్రు రేఖల వెంట ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడానికి…

Read More

ప్రధాని మోడీని అంతమొందించడానికి నిజంగానే కుట్ర జరిగిందా ?

నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది ఇటీవల ప్రధాని మోడీ SCO సమ్మిట్ లో పాల్గొనేందుకు చైనా వెళ్ళినప్పుడు అయన హత్యకు పన్నిన భయంకరమైన కుట్ర కోణాన్ని రష్యన్ నిఘా వర్గాలు ఛేదించినట్టు కధనాలు వెల్లువెత్తుతున్నాయి మరోపక్క మెయిన్ స్ట్రీమ్ లో ఈ వార్తల గురించి అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు బీజేపీ సోషల్ మీడియా కూడా ఈ వార్తను ఖండించకుండా ట్రేండింగ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు అసలు విషయమేంటో చూద్దాం సోషల్…

Read More

ప్రోటోకాల్ పక్కనబెట్టి ఇరుముడి తలనబెట్టుకుని సామాన్య భక్తురాలి మాదిరి శబరిమల 18 మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!

కేరళలోని శబరిమల లో అయ్యప్ప స్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం దర్శించుకున్నారు మన దేశ చరిత్రలో ఒక మహిళా రాష్ట్రపతి శబరిమల ను దర్శించుకోవడం ఇదే మొదటిసారి అత్యున్నత పదవిలో ఉండి కూడా ఆమె ప్రోటోకాల్ ను పక్కనబెట్టి ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ మాల ధరించి ఇరుముడిని తలనబెట్టుకుని 18 మెట్లు ఎక్కి స్వామి వారి దర్శనం చేసుకున్నారు 67 ఏళ్ళ వయసులోనూ ద్రౌపది ముర్ము భక్తి శ్రద్దలతో ఆలయ విశ్వాసాలను గౌరవిస్తూ నడుచుకుంటూ వెళ్లి…

Read More

తమిళ హీరో విజయ్ దగ్గరున్న అన్ని వాహనాల నెంబర్ ఒక్కటే ( 0277) . అయితే ఈ నెంబర్ వెనుక ఎవరికీ తెలియని ఒక కన్నీటి కథ ఉంది !

తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా లక్షలాది అభిమానులను సంపాదించుకున్న తలపతి విజయ్ ఇప్పుడు తన రాజకీయ జీవితంతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఆయన “తమిళగ వెట్రి కళగం” అనే రాజకీయ పార్టీని ప్రారంభించి, రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే . రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టడానికి తాను సినిమా నుండి రిటైర్ అవుతున్నానని, ‘జన నాయగన్’ తన చివరి చిత్రం అని కూడా ఆయన ప్రకటించారు. అయితే విజయ్ తన కార్ల…

Read More

రాహుల్ జీ .. మీరు త్వరగా పెళ్లి చేసుకోండి.. నాకు మీ పెళ్లి ఆర్డర్ కావాలి – ఢిల్లీ స్వీట్ షాప్ యజమాని

దీపావళి సందర్భంగా స్వీట్లు కొనుక్కోవడానికి లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఓల్డ్ ఢిల్లీలోని ఐకానిక్ ఘంటేవాలా స్వీట్ షాపును సందర్శించారు రాహుల్ గాంధీకి సాదర స్వాగతం పలికిన స్వీట్ షాప్ యజమాని సుశాంత్ జైన్ మాట్లాడుతూ, రాహుల్ జీ మీ పెళ్లి కోసం మేమంతా వేచి ఉన్నామని, ఆ వేడుకలలో మిఠాయి ఆర్డర్‌ను పొందాలని ఎదురు చూస్తున్నట్టు ఆయనతో చెప్పారు. తన తలితండ్రుల పెళ్ళికి స్వీట్లు ఆర్డర్ ఇచ్చిన ఇదే షాప్ కు రాహుల్…

Read More

ఎవరీ హర్ష్ సంఘవి ? పిన్న వయసులోనే మోడీ నమ్మకస్తుడిగా ఎలా ఎదిగాడు ? గుజరాత్ అమిత్ షా అనే పేరు ఎలా వచ్చింది ?

గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠభరితమైన కెరీర్‌కు స్పష్టమైన ఉదాహరణగా నిలిచాడు హర్ష సంఘవి . ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోంమంత్రి అమిత్ షాలకు అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకోవడంతో కేవలం 40 సంవత్సరాల వయస్సులో, సంఘవి గుజరాత్ రాష్ట్ర హోంమంత్రి గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు . గతంలో అమిత్ షా మరియు ప్రదీప్‌సిన్హ్ జడేజా వంటి పార్టీ పెద్దలు ఈ పదవిని చేపట్టారు. సంఘవి రాజకీయ జీవితం చాలా వేగంగా ఎదిగింది…

Read More

కాంతారా రిషబ్ శెట్టి అమితాబ్ బచ్చన్ కు ఓ గిఫ్ట్ ఇచ్చాడు.. ఆ గిఫ్ట్ అందుకున్న అమితాబ్ ఏమన్నాడో తెలుసా ?

నటుడు మరియు దర్శకుడు రిషబ్ శెట్టి తన సినిమా కాంతారా చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ అయి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతో పాన్-ఇండియా స్టార్ అయ్యాడు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి వర్ధమాన సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతిలో పోటీదారుగా కనిపించాడు. ఇందుకు సంబంధించి KBC నిర్వాహకులు ప్రోమోని రిలీజ్ చేసారు . ఈ షోకి రిషబ్ శెట్టి సాంప్రదాయక ధోతిలో వచ్చాడు . షోకి రావడంతోనే రిషబ్…

Read More

ఒకే ఒక్క పొరపాటు నిర్ణయం తీసుకుని ఇందిర తన జీవితాన్నే కోల్పోయారు ! – చిదంబరం

1984 లో ఆపరేషన్ బ్లూ స్టార్‌ పేరిట స్వర్ణ దేవాలయంలో సైనిక చర్య తీసుకోవాలనే నిర్ణయం తీసుకుని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పొరపాటు చేసారని మాజీ హోమ్ మంత్రి , కాంగ్రెస్ ఎంపీ చిదంబరం సంచలన వాఖ్యలు చేసారు . అంతేకాదు స్వర్ణ దేవాలయంలో సైనిక చర్య “తప్పు నిర్ణయం” అని అభివర్ణించారు. ఆ “తప్పు నిర్ణయంతో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ తన జీవితాన్ని ఫణంగా పెట్టాల్సివచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఖుష్వంత్ సింగ్ సాహిత్య…

Read More
error: Content is protected !!