సే నో టు డ్రగ్స్ అని స్లోగన్ ఇచ్చిన ఎంపీగారే డ్రగ్స్ కేసులో పట్టుబడిన వేళ..
శనివారం తెల్లవారు ఝామున హైదరాబాద్ శివారు మొయినాబాద్ లో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫార్మ్ హౌస్ లో పార్టీ జరిగిందిఈ పార్టీ ఏర్పాటు చేసింది కూడా ఆయనే అంటున్నారు ఏపీ ,తెలంగాణాలకు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు ఈ పార్టీలో పాల్గొన్నారువీరిలో ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు నియోజకవర్గానికి చెందిన గౌరవ పార్లమెంట్ సభ్యుడు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ (టిడిపి ) కూడా ఉన్నారు సమాచారం అందుకున్న ఈగిల్ టీమ్ తెల్లవారు…
