చిన్న సమస్యలకే జీవితం బోర్ కొడుతుందా ? అయితే ఒకసారి పద్మశ్రీ అవార్డు పొందిన యాసిడ్ బాధితురాలు మంగళ కపూర్ కథ చదవండి !
కేంద్రప్రభుత్వం 77 వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని పద్మ అవార్డులను ప్రకటించింది వారిలో ఉత్తరప్రదేశ్ కు చెందిన మంగళ కపూర్ ఒకరుఈవిడకు పద్మశ్రీ అవార్డు ఆషామాషీగా రాలేదుఒకరకంగా చెప్పాలంటే ఆ అవార్డుకు ఆమె అన్ని విధాలా అర్హురాలు ఆవిడ జీవిత చరిత్ర చదివితే కళ్ళు చెమర్చక మానవుహృదయం ద్రవించక మానదుఆమెకు జరిగిన అన్యాయం గురించి తల్చుకుంటే గుండె విలవిలలాడిపోక మానదు మరీ భయస్తులైతే వామ్మో అనకుండా ఉండలేరుస్ఫూర్తి పొందాలనుకునేవారికి మాత్రం ఆమె జీవితం అతి పెద్ద…
