Home » swami_sankaracharya_sanatani_politics_bihar_assembly_elections

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సనాతని పాలిటిక్స్ .. 243 సీట్లకు పోటీ చేయనున్న గోభక్తులు !

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సనాతని పాలిటిక్స్ .. 243 సీట్లకు పోటీ చేయనున్న గోభక్తులు ! జగద్గురు శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి బీహార్‌లో “సనాతన రాజకీయాలు” అనే పేరుతొ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు రాబోయే రాష్ట్ర ఎన్నికలలో “గోభక్తులు” (గో భక్తులు) అయిన అభ్యర్థులు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు. ఒక కార్యక్రమంలో శంకరాచార్య మాట్లాడుతూ, “గోమాతను (ఆవు తల్లి) రక్షించినప్పుడే సనాతన ధర్మ రక్షణ సాధ్యమవుతుంది” అని అన్నారు….

Read More
error: Content is protected !!