
“మిస్టర్ రాకేశ్ శర్మ ! అంతరిక్షం నుంచి చూస్తే భారత్ ఎలా కనిపిస్తుంది ?” భారత ప్రధాని ఇందిరాగాంధి ప్రశ్న
“మిస్టర్ రాకేశ్ శర్మ ! అంతరిక్షం నుంచి చూస్తే భారత దేశం ఎలా కనిపిస్తుంది?” భారత ప్రధాని ఇందిరా గాంధి ప్రశ్న ” సారే జహా సే అచ్ఛా” రాకేశ్ శర్మ జవాబు అప్పట్లో ఈ జవాబు కోట్లాదిమంది భారతీయుల హృదయాలను తాకింది.. గర్వంతో ప్రతి భారతీయుడి ఛాతీ ఉప్పొంగింది.. అందుకు కారణం ఉంది.. అంతరిక్షంలోకి అడుగు పెట్టిన మొదటి భారతీయుడు రాకేశ్ శర్మ 1984 ఏప్రిల్ 3 న ఇండియా.. రష్యా భాగస్వామ్య వ్యోమ నౌక…