Home » భక్తి

లడ్డులో ఏముంది ? ఏది సత్యం ? ఏదసత్యం ? ఓ తిరుమలేశా !

రాజకీయాలు మనుషుల జీవితాలతో ఆడుకుంటాయని మనకు ఎప్పుడో తెలుసుకానీ అవే రాజకీయాలు భక్తుల మనోభావాలతో కూడా ఆడుకుంటాయని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు తమ రాజకీయ వికృత క్రీడకు శ్రీవారి లడ్డును కూడా వాడుకోవడం మారుతున్న రాజకీయాలకు పరాకాష్ట దురదృష్టవశాత్తు ఏపీలో ప్రస్తుతం అటువంటి నీచ రాజకీయాలు నడుస్తున్నాయి ఒక వర్గం ఓటు బ్యాంకుకు దగ్గర కావడానికి , ప్రత్యర్థి పార్టీ నాయకుడ్ని ఆ వర్గానికి దూరం చేయడానికి చకచకా పావులు కదుపుతున్నారు ఈ…

Read More

ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం బీహార్లోని విరాట్ రామ మందిరంలో !

ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం మరోనాలుగు రోజుల్లో బీహార్లోని తూర్పు చంపారన్ లో ఉన్న విరాట్ రామాయణ మందిరంలో ప్రతిష్టాపన చేయడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయిఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం 210 టన్నుల మహా శివలింగం జనవరి 17,2026 కోసం ప్రపంచంలోని శివభక్తులు యావత్తు ఎదురుచూస్తున్న రోజుఎందుకంటే ఆ రోజుకి ఓ విశిష్టత ఉంది శివ భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచంలోనే ఎత్తైన భారీ శివలింగం ప్రతిష్టాపనకు నోచుకోబోతుంది షుమారు పది సంవత్సరాల పాటు వందలాదిమంది…

Read More

లడ్డులో ‘నెయ్యి’ లేదు .. దుపట్టాలో ‘పట్టు’ లేదు.. అసలు టిటిడిలో ఏం జరుగుతుంది ?

గత కొన్ని సంవత్సరాల నుంచి టీటీడీ అక్రమార్కులకు నిలయం అయిపోతుంది అన్న సంగతి వార్తల్లో చూస్తూనే ఉన్నాం ఇదే విషయం మీద ప్రభుత్వాలను ప్రశ్నిస్తే నేరం నాది కాదు గత పాలకులది అనే సమాధానం వస్తుంది . డాలర్ నుంచి పరకామణి నోట్ల వరకులడ్డు నెయ్యి నుంచి పట్టు దుపట్టా వరకుబ్రేక్ దర్శనాల నుంచి శ్రీవాణి ట్రస్ట్ బ్లాక్ టికెట్ల వరకుస్వామి ఆభరణాల నుంచి మాన్యాల వరకు ఒకటా రెండాఎక్కడ చూసినా అవినీతి , అక్రమాలే తరచి…

Read More

ఎవరీ 19 ఏళ్ళ మహేష్ రేఖే ? ప్రాచీన దండక్రమ పారాయణం అంటే ఏంటి ?

దండక్రమ పారాయణం చేయడం అంటే మాములు మనుషులకు సాధ్యం కాదు . దానికి ఎంతో విధ్వత్తు కావాలిప్రాచీన సంస్కృత శ్లోకాల మీద పట్టు ఉండాలి ముఖ్యంగా ఏక సంధాగ్రాహి అయి ఉండాలిసద్గురువు సమక్షములో అత్యంత కఠోర సాధన చేయాలి దండ క్రమ సంపూర్ణ పారాయణం చేయాలని మహామహా పండితులు జీవిత కాల సాధన చేసినా ఫలితాలు సాధించలేకపోయిన ఉదాహరణలు గతంలో కోకొల్లలు ఉన్నాయి అత్యంత సంక్లిష్టతతో కూడుకుని ఉంటుంది కాబట్టి గతంలో అనేకమంది పండితులు ఏకధాటిగా ఈ…

Read More

కాషాయ ధర్మ ధ్వజారోహణ వేళ అయోధ్యలో మిన్నంటిన జై శ్రీరామ్ నినాదాలు !

అన్ని నిర్మాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అయోధ్యలో ఈ రోజు (మంగళవారం ) ప్రధాని మోడీ శ్రీరామ జన్మ భూమి ఆలయం యొక్క 161 అడుగుల బంగారు శిఖరంపై కాషాయ ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించడంలో ఐదు శతాబ్దాల రామ భక్తుల కల నెరవేరినట్లైంది 10 అడుగుల ఎత్తు , 20 అడుగుల పొడవు ఉన్న లంబ కోణ త్రిభుజాకారంలో ఉన్న జెండాపై శక్తివంతమైన ఓం మరియు స్వస్తిక్ చిహ్నాలు ఎంబ్రాయిడరీ చేసి ఉన్నాయి సరిగ్గా ఉదయం 11…

Read More
error: Content is protected !!