2003 లో చంద్రబాబుకి స్పాట్ పెట్టిన మావోయిస్ట్ కీలక నేత లొంగుబాటు !
2003 సంవత్సరంలో చంద్రబాబు నాయుడుపై జరిగిన దాడి వెనుక కీలక పాత్ర పోషించిన మావోయిస్టు నేత లొంగిపోతున్నట్టు తెలిసింది శుక్రవారం ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి ఎదుట మొత్తం 170 మంది మావోయిస్టులు లొంగిపోతున్నారని ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారువారిలో “బాంబు తయారీదారు” అని పిలువబడే వ్యక్తితో సహా కీలక నాయకులు ఉన్నారని ఆ వర్గాలు తెలిపాయి. మావోయిస్టుల బాంబు తయారీదారుగా పిలువబడే తక్కలపల్లి వాసుదేవరావు, అలియాస్ రూపేష్ (59) చివరిగా ఛత్తీస్గఢ్లోని అబుజ్మద్ ప్రాంతం నుండి కార్యకలాపాలు…
