Home » ఆంధ్రప్రదేశ్

తనని హత్య చేస్తారని వంగవీటికి ముందే తెలుసా ? డిసెంబర్ 25 రాత్రి ఏం జరిగింది ?

“అన్నా ! నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ తిరుగుతున్నాయి .. మాకెందుకో అనుమానంగా ఉంది .. రోడ్ క్లోజ్ చేసేస్తాం అన్నా” డిసెంబర్ 25 రాత్రి నిరాహార దీక్ష శిబిరంలో ఉన్న వంగవీటి మోహన రంగాను అనుచరులు ఆందోళనగా అడిగారు వారు ఇలా అడగటం వెనుక చిన్న నేపధ్యం ఉంది అసలు గొడవ ఎక్కడ్నుంచి మొదలైంది ? దీనికి మూడురోజుల ముందు విజయవాడ గిరిపురం వాసులకు ఇళ్ల పట్టాల కోసం ఆందోళన చేయడానికి ఇంటినుంచి వంగవీటి బయలుదేరారు…

Read More

మలేషియాలో కూచిపూడి , భరత నాట్యాలు ప్రదర్శించిన మన చిన్నారులను భారతీయ కళలు అద్భుతం అంటూ ప్రశంసిస్తూ ఆ దేశ మంత్రి ఆటోగ్రాఫ్ అడిగాడు.. ఈ ప్రదర్శన వెనుక ఓ సంస్థ ప్రోత్సాహం ఉంది !

ఆశయాలు చాలామందికి ఉంటాయి ..కానీ కొంతమందే వాటిని ఆచరణలో పెట్టి చూపిస్తారుసమాజం నాకేమిచ్చింది ? అని కాకుండా సమాజానికి నేనేమి ఇచ్చాను? అని ఆత్మపరిశీలన చేసుకుని పదిమంది శ్రేయస్సుకు శ్రమించేవాళ్ళు అరుదుగా ఉంటారుఅలా ఆలోచించాలంటే నిస్వార్థ గుణం , ఉన్నత వ్యక్తిత్వం , లక్ష్యాలు ఉండాలిఅలాంటి ఆశయాలతో ఓ వ్యక్తి లాభాపేక్ష లేని సంస్థను స్థాపించి సమాజానికి సేవ చేస్తూ ఇతరులకు మార్గదర్శంగా నిలుస్తున్నారు ! ఇలాంటి ఒక మంచి సంస్థను పదిమందికీ పరిచయం చెయ్యాల్సిన అవసరం…

Read More

తెలంగాణా దిష్టి తగిలిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి ?

బుధవారం నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమలో పర్యటిస్తూ తెలంగాణా వాళ్ళ దిష్టి తగిలే కోనసీమలో కొబ్బరి పంట నాశనం అయ్యిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు ఆయన కోనసీమ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడి కొబ్బరి పంట నష్టాన్ని పరిశీలించారుకొబ్బరి కాయలు మొదలంటా ఎండిపోవడం కనిపించింది కోనసీమ కొబ్బరి పంటకు ప్రసిద్ధి అనీ , పచ్చని పంటపొలాలతో ప్రకృతి రమణీయంగా ఉంటుందని చెప్తూ , తమదగ్గర ఇంత పచ్చదనం లేదని తెలంగాణా వాళ్ళు అసూయతో దిష్టి…

Read More

వంగవీటి మోహనరంగా అభిమానులకు కూతురు ‘ఆశాకిరణం’ అవుతుందా ?

1980 లలో ఏపీ రాజకీయాల్లో ఒక బలమైన సామాజిక వర్గ నాయకుడిగా ఉవ్వెత్తున ఎగసిన కెరటం వంగవీటి మోహన రంగా రాజకీయాల్లో కార్పొరేటర్ గా మొదలైన ఆయన ప్రస్థానం 1985 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజక వర్గ శాసన సభ్యుడిగా ఎదిగే స్థాయికి చేరింది విజయవాడ ఎమ్మెల్యేగా ఎన్నికైన రంగా రాష్ట్ర నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో 1988 డిసెంబర్ 26 న నిరాహార దీక్షలో ఉండగా హత్యకు గురయ్యారు ఆయన హత్య దరిమిలా…

Read More

ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న ఎఫ్ టి పి సి ఇండియా

చలన చిత్ర మరియు టెలివిజన్ రంగాలలో జాతీయ అంతర్జాతీయ సమ్మేళనాలతో పాటు ఈ రంగాల నటీనటుల సాంకేతిక నిపుణుల నైపుణ్యాలను ఇతర రాష్ట్రాల మరియు దేశాల బాషా చిత్రాలవారు ప్రోత్సహించేలా పరిచయ సదస్సులను నిర్వహిస్తూ మరియు ఆయా రాష్ట్ర దేశాలలో వెలుగులోకి రాని అనేక పర్యాటక ప్రాంతాల విశిష్టతను ప్రచారం చేస్తూ పర్యాటకరంగ అభివృద్ధికి కూడా విశేష కృషి చేస్తున్న ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్…

Read More

2003 లో చంద్రబాబుకి స్పాట్ పెట్టిన మావోయిస్ట్ కీలక నేత లొంగుబాటు !

2003 సంవత్సరంలో చంద్రబాబు నాయుడుపై జరిగిన దాడి వెనుక కీలక పాత్ర పోషించిన మావోయిస్టు నేత లొంగిపోతున్నట్టు తెలిసింది శుక్రవారం ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి ఎదుట మొత్తం 170 మంది మావోయిస్టులు లొంగిపోతున్నారని ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారువారిలో “బాంబు తయారీదారు” అని పిలువబడే వ్యక్తితో సహా కీలక నాయకులు ఉన్నారని ఆ వర్గాలు తెలిపాయి. మావోయిస్టుల బాంబు తయారీదారుగా పిలువబడే తక్కలపల్లి వాసుదేవరావు, అలియాస్ రూపేష్ (59) చివరిగా ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్మద్ ప్రాంతం నుండి కార్యకలాపాలు…

Read More

అమ‌రావ‌తి కేంద్రంగా యోగా అకాడ‌మీ ఏర్పాటు!

కామ‌న్‌వెల్త్‌, ఒలింపిక్స్ గేమ్స్‌లో ఏపి నుంచి స‌త్తా చాటుతాం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం గౌరవాధ్యక్షుడు గొట్టిపాటి వెంక‌ట రామ‌కృష్ణ ప్ర‌సాద్ వెల్ల‌డి 6వ యోగాసన ఛాంపియన్ షిప్ 2025-26 పోటీల్లో ప్ర‌తిభ చూపి ప‌సిడి, ర‌జిత ప‌త‌కాలు సాధించిన రాష్ట్ర క్రీడామ‌ణులు విజ‌య‌వాడ‌:- యోగాస‌న స్పోర్ట్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన 6వ జాతీయ జూనియర్, సీనియర్-సి యోగాసన ఛాంపియన్‌షిప్ త‌మ‌లో కొత్త ఉత్తేజాన్ని, ప్రోత్సాహాన్ని నింపింద‌ని అదే స్ఫూర్తితో…

Read More

చంద్రబాబు మీద అలిపిరి దగ్గర బాంబు దాడి జరిగి సరిగ్గా నేటికి 22 ఏళ్ళు !

2003 , అక్టోబర్ 1 న సరిగ్గా 22 ఏళ్ళ క్రితం ఇదే రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిలో అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకుని శ్రీవారికి పట్టు వస్త్రాలు సంపర్పించటానికి తిరుమల బయలుదేరారు చంద్రబాబు కాన్వాయి సరిగ్గా సాయంత్రం 4 గంటల 12 నిమిషాలకు అలిపిరి టోల్ గేట్ దాటి వినాయకుడి గుడి తర్వాత వచ్చే మలుపుకి చేరుకునేసరికి ఒక్కసారిగా భారీ విస్ఫోటనం సంభవించింది ఆ విస్ఫోటనానికి అక్కడ పెద్ద ఎత్తున పొగ లు కమ్ముకోవడంతో…

Read More

బాలయ్యపై 300 పీఎస్ లలో కేసులు పెట్టాలని మెగా అభిమానుల నిర్ణయం .. వాట్ నెక్స్ట్ ?

ఈమధ్య ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వాఖ్యలకు అభ్యంతరం చెప్తూ ” చిరంజీవి గట్టిగా అడిగితే అప్పటి సీఎం దిగి వచ్చాడనడం పూర్తిగా అబద్దం.. ఈ వాఖ్యలను నేను ఖండిస్తున్నా .. చిరంజీవి గట్టిగా అడిగితె ఆ సైకో సీఎం దిగిరావడమేంటి ?” అంటూ పౌరుషంగా మాట్లాడారు బాలయ్య ఇది జరిగిన కొద్ది గంటల్లోనే చిరంజీవి పేరిట సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదలైంది సినిమా వాళ్ళ సమస్యల గురించి మాట్లాడటానికి ఇండస్ట్రీ పెద్దలతో…

Read More

అఖండకు కోపం వచ్చింది..కౌంటరేసిన విశ్వంభర! !

నిన్న అసెంబ్లీ లో శాంతి భద్రతల మీద చర్చ జరుగుతున్న సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ” అప్పట్లో జగన్ సినిమా నటుల్ని తన ఇంటికి పిలిపించి , తీరా వాళ్ళు వచ్చాక కలవనన్నారని .. చిరంజీవి గట్టిగా అడగటంతో అప్పుడొచ్చి కలిసారని ” చెప్పారు వెంటనే బాలకృష్ణ ” ఈ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను .. చిరంజీవి గట్టిగా అడిగితే ఆ సైకో దిగొచ్చాడన్నది అబద్దం .. గట్టిగా అడిగాడట .. హు …..

Read More
error: Content is protected !!