కొందరు అవార్డులకోసం వెతుక్కుంటూ వెళ్తారు..మరికొందరిని అవార్డులు వెతుక్కుంటూ వస్తాయి ..అటువంటి అన్ సంగ్ హీరోలు 45 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి !
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు చేసిన వ్యక్తులను భారత ప్రభుత్వం పద్మ అవార్డులతో సత్కరించడం అనాదిగా…
